Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతాలు ఇవ్వండి మహాప్రభో... నందిగామ ఆస్పత్రి నర్సుల డిమాండ్

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:05 IST)
గత కొన్ని నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని అందువల్ల తక్షణం తమకు వేతనాలు ఇవ్వాలంటూ నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై వారు నల్ల బ్యాడ్జీలు ధరించి వినూత్న నిరసన తెలిపారు. 
 
గత ఆరు నెలలుగా జీతాలు అందక ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామంలో అప్పులు బాధలు తట్టుకోలేక నాగేశ్వర్ రెడ్డి అనే స్టాఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాని డిమాండ్ చేసిన ల్యాబ్ టెక్నీషియన్స్..... లేని పక్షంలో అందోళన మరింత ఉధృతం చేస్తానంటున్న వారు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments