Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుపోయి చిన్నారి మృతి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (07:41 IST)
కొబ్బరి ముక్క ఓ చిన్నారిని బలితీసుకున్న ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మూడున్నరేళ్ల చిన్నారి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుంది.

అంతే ఆ చిన్నారి బాధను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరువల్లూరులో జరిగింది. మృతి చెందిన ఆ చిన్నారిని వసంత్ అనే వ్యక్తి కొడుకు సంజీశ్వరన్ గా గుర్తించారు.
 
కుటుంబ సభ్యులు వంట పనుల్లో బిజీగా ఉండగా చిన్నారి కొబ్బరి ముక్క తింటున్నాడు. ఒక్కసారిగా గొంతులో అడ్డుపడటంతో ఏడవడం మొదలుపెట్టాడు. 
 
ఆ గందరగోళంలోనే గొంతులో కొబ్బరి ముక్కఇరుక్కున్నట్లు గుర్తించారు. బాగా ఏడుస్తూ వుండిన బాబు ఒక్కసారిగా ఏడుపు ఆపేశాడు. వెంటనే తిరువల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లేసరికి ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments