Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ - ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:57 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. పూల్వామాలోని ద్రాబ్‌గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులు భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అలాగే, శనివారం సాయంత్రం జరిగిన మరో ఘటనలో మరో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ముష్కరులంతా లష్కర్ తోయిబా సంస్థకు చెందిన వారేనని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఉగ్రవాదులను ఫాజిల్ నజీర్ భ ట్, ఇర్ఫాన్ మాలిక్, జునైద్ షిర్గోజీలుగా గుర్తించామన్నారు. కాగా, ఈ నెల 13వ తేదీన అమరుడైన జవాన్ రియాజ్ అహ్మద్‌ను చంపిన వారిలో జునైద్ కూడా ఉన్నాడని, పైగా, వీరంతా స్థానిక పౌరులేనని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments