Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ - ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:57 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. పూల్వామాలోని ద్రాబ్‌గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులు భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అలాగే, శనివారం సాయంత్రం జరిగిన మరో ఘటనలో మరో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ముష్కరులంతా లష్కర్ తోయిబా సంస్థకు చెందిన వారేనని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఉగ్రవాదులను ఫాజిల్ నజీర్ భ ట్, ఇర్ఫాన్ మాలిక్, జునైద్ షిర్గోజీలుగా గుర్తించామన్నారు. కాగా, ఈ నెల 13వ తేదీన అమరుడైన జవాన్ రియాజ్ అహ్మద్‌ను చంపిన వారిలో జునైద్ కూడా ఉన్నాడని, పైగా, వీరంతా స్థానిక పౌరులేనని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments