Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ - ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:57 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. పూల్వామాలోని ద్రాబ్‌గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులు భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అలాగే, శనివారం సాయంత్రం జరిగిన మరో ఘటనలో మరో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ముష్కరులంతా లష్కర్ తోయిబా సంస్థకు చెందిన వారేనని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఉగ్రవాదులను ఫాజిల్ నజీర్ భ ట్, ఇర్ఫాన్ మాలిక్, జునైద్ షిర్గోజీలుగా గుర్తించామన్నారు. కాగా, ఈ నెల 13వ తేదీన అమరుడైన జవాన్ రియాజ్ అహ్మద్‌ను చంపిన వారిలో జునైద్ కూడా ఉన్నాడని, పైగా, వీరంతా స్థానిక పౌరులేనని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments