కత్వా బాలిక కేసు.. ముగ్గురికి జీవిత ఖైదు.. మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (17:51 IST)
కత్వా బాలిక అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితుల్లో ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. కత్వా ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. అటవీ ప్రాంతంలోని ఓ గుడిలో నాలుగు రోజుల పాటు నిర్భంధించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య కూడా చేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ కేసుపై పంజాబ్, పఠాన్ కోట్ జిల్లా న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సంజీరామ్, ఆనంద్, పర్వేష్ కుమార్, దీపక్, సురేందర్ వర్మ, తిలక్ రాజ్ అనే ఆరుగురిని కోర్టు నిందితులుగా నిర్ధారించింది. 
 
ఈ ఆరుగురిలో సంజీరామ్, దీపక్, పర్వేష్‌లకు జీవితఖైదును విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా మిగిలిన ముగ్గురిలో తిలక్, ఆనంద్, సురేందర్ వర్మలకు ఐదేళ్ల జైలు శిక్షను విధించడం జరిగింది. అలాగే ఈ కేసులో మైనర్ అయిన విశాల్ అనే వ్యక్తి విడుదలయ్యాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments