Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్వా బాలిక కేసు.. ముగ్గురికి జీవిత ఖైదు.. మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (17:51 IST)
కత్వా బాలిక అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితుల్లో ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. కత్వా ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. అటవీ ప్రాంతంలోని ఓ గుడిలో నాలుగు రోజుల పాటు నిర్భంధించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య కూడా చేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ కేసుపై పంజాబ్, పఠాన్ కోట్ జిల్లా న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సంజీరామ్, ఆనంద్, పర్వేష్ కుమార్, దీపక్, సురేందర్ వర్మ, తిలక్ రాజ్ అనే ఆరుగురిని కోర్టు నిందితులుగా నిర్ధారించింది. 
 
ఈ ఆరుగురిలో సంజీరామ్, దీపక్, పర్వేష్‌లకు జీవితఖైదును విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా మిగిలిన ముగ్గురిలో తిలక్, ఆనంద్, సురేందర్ వర్మలకు ఐదేళ్ల జైలు శిక్షను విధించడం జరిగింది. అలాగే ఈ కేసులో మైనర్ అయిన విశాల్ అనే వ్యక్తి విడుదలయ్యాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments