Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్తాపడిన డబుల్ డెక్కర్ బస్సు - ముగ్గురి మృతి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (09:50 IST)
ఢిల్లీ నుంచి బీహార్  వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు ఒకటి అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలోని 88వ మైల్ స్టోన్ వద్ద ఈ ప్రమాదం బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాద స్థలిలోనే ముగ్గురు చనిపోగా, మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. 
 
శివప్రకాష్ అనే ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి బీహార్‌కు కొందరు ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలో వెళుతుండగా, 88వ మైల్ స్టోన్ వద్ద అదుబుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులను ఇంకా గుర్తించలేదని డీఎం పుల్కిత్ ఖరే వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments