Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌లో స్వల్ప భూకంపం : రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (11:35 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్‌లో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 8.01 గంటలకు జైపూర్‌లో భూకంపం కంపించింది. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్.ఎస్.సి) వెల్లడించింది. 
 
ఈ భూకంప కేంద్రాన్ని జైపూర్‌కు 92 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియాల్సివుంది. 
 
కాగా, ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో భూమి స్వల్పంగా కంపించిన విషయం తెల్సిందే. గురువారం తెల్లవారుజామున కత్రాలో గంటల ప్రాంతంలో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అలాగే, బుధవారం పహల్గామ్‌లో ఉదయం 5.43 గంటల ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments