గుజరాత్ కాండ్లా ఓడ రేవులో రూ.1300 కోట్ల హెరాయిన్ పట్టివేత

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (10:18 IST)
గుజరాత్ రాష్ట్రంలోని కాండ్లా ఓడరేవు డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ ఓడరేవులో మరోమారు డ్రగ్స్ కలకలం రేపింది. ఈ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని కాండ్లా ఓడ రేవులో 260 కేజీల హెరాయిన్‌ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మొత్తం రూ.1300 కోట్ల మేరకు ఉంటుంది డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ డ్రగ్స్ ఆప్ఘనిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా కంటెయినర్లలో కాండ్లా ఓడరేవుకు చేరుకుంది. ఏటీఎస్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా చేపట్టిన చేసిన దాడుల్లో ఈ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని కంటెయినర్లలో హెరాయిన్ ఉండొచ్చన్న అనుమానంతో వాటిని కూడా స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments