Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకున్నారు.. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి..?

24 ఏళ్ల మహిళ ముగ్గురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన ఘటన బుధానా జిల్లా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (10:31 IST)
24 ఏళ్ల మహిళ ముగ్గురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన ఘటన బుధానా జిల్లా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల మహిళ బుధానాలో పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్టాప్‌లో నిల్చుంది. 
 
ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఆమె దగ్గరికి వెళ్లి.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి బలవంతంగా ఎక్కించుకున్నారు. ఆపై సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అంతేగాకుండా ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తామంటూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో వున్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం