ఉన్నట్టుండి రైలు ముందు దూకాడు.. దారుణంగా చనిపోయాడు..

Webdunia
శనివారం, 20 జులై 2019 (14:58 IST)
రైలు కోసం వేచి చూసిన ఓ యువకుడు.. ఉన్నట్టుండి రైలు ముందు నిలబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులు ప్రస్తుతం సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, థానే రైల్వే స్టేషన్‌లోని రెండో ప్లాట్ ఫామ్‌లో ఆకాష్ అనే యువకుడు తన తండ్రితో పాటు రైలు కోసం వేచి చూస్తున్నాడు. 
 
ఆ సమయంలో ఫ్లాట్ ఫామ్‌లోకి ఆగేందుకు రైలు వస్తుండగా ఉన్నట్టుండి ఆకాష్ రైలు ముందుకు దూకాడు. ఈ ఘటనలో రైలు పట్టాలపై పడిన ఆకాష్ దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. కంటిరెప్ప పాటు సమయంలో జరగాల్సినదంతా జరిగిపోయింది. రైలు ముందు నిలబడిన ఆ యువకుడు రైలు చక్రాల కింద నలిగి మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన ప్రయాణీకులు షాకయ్యారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఆకాష్ కొద్ది రోజుల పాటు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాడని, ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడని.. ఆతని తండ్రి చెప్పాడు. ఇకపోతే, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments