Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 ఏళ్ల యువతిపై రాపిడో బైక్ డ్రైవర్‌ సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (12:15 IST)
దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాదులో తోటి విద్యార్థులచేత పదవ తరగతి విద్యార్థిని సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవరక ముందే.. బెంగళూరులో మరో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 22 ఏళ్ల బాలికపై బైక్ సేవలను అద్దెకు తీసుకున్న తర్వాత రాపిడో బైక్ డ్రైవర్, అతని స్నేహితుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు గుర్తించారు. 22 ఏళ్ల కేరళ యువతి మద్యం మత్తులో తన స్నేహితుడి ఇంటికి చేరుకోవడానికి రాపిడో బైక్ సర్వీస్‌ను అద్దెకు తీసుకుంది. 
 
కానీ, ర్యాపిడో డ్రైవర్ షహబుద్దీన్ ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి, ఆమె స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరి స్నేహితురాలు ఈ అకృత్యానికి సహకరించినట్లు సమాచారం. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరు నిందితులను, మహిళను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments