Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టలో 187 నాణేలు.. ఎలా తట్టుకున్నాడయ్యా...?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (11:50 IST)
కర్ణాటకలో యువకుడి పొట్టలో 187 నాణేలను ఆపరేషన్ చేసి వైద్యులు వెలికి తీశారు. ఇందుకోసం వైద్యులు రెండు గంటల పాటు కష్టపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లాకు చెందిన ఓ యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. 
 
ఇందుకు తోడు అతనికి వాంతులు, పొట్టలో నొప్పి ఏర్పడ్డాయి. నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో హనగల్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువకుడి కడుపులో నాణేలు వున్నట్లు గుర్తించారు.
 
ఆపై శస్త్రచికిత్స ద్వారా ఆపరేషన్ చేసి, రెండు గంటల పాటు కష్టపడి నాణాలన్నీ బయటకు తీశారు. మొత్తం 187 నాణేలను వెలికి తీసినట్లు వైద్యులు చెప్పారు. 
 
బాధితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తేలింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా వుందని.. కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments