Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో విషాదం - చార్‌ధామ్ వద్ద లోయలోపడిన బస్సు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (07:21 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తీరని విషాదం చోటుచేసుకుంది. చార్‌ధాయ్ యాత్రకు వెళ్లి బస్సు ఒకటి లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మృత్యువతాపడ్డారు. మరికొంతమంది గాయపడ్డారు ఈ ప్రమాదం శనివారం రాత్రి జరిగింది. 
 
మొత్తం 30 మంది ప్రయాణికులతో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళుతున్నారు. ఈ బస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారిపై వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలోనే 22 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఈ ప్రమాద వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరమన్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి థామీతో మాట్లాడినట్టు అమిత్ షా వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments