Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (14:52 IST)
65 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా వున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగి రెండేళ్లు గడిచిన నేపథ్యంలో నిందితుడికి స్పెషల్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని పాలికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక 2020 ఆగస్ట్‌ 20న తన అమ్మమ్మ, తాతయ్యతో కలిసి పొలంలోకి వెళ్లింది. వాళ్లిద్దరూ బాలికను చెట్టు కింద కూర్చోపెట్టి పని చేసుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో 65 ఏళ్ల వ్యక్తి బాలికను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తాతయ్య ఫిర్యాదు మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును స్పెషల్ కోర్టు రెండేళ్ల పాటు విచారించి తాజాగా తుది తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments