Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికటిస్తున్న కరోనా టీకాలు.. ఇద్దరికి అస్వస్థత.. ఒకరి మృతి

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (12:26 IST)
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టే వేసేందుకు ఫార్మా కంపెనీలు తయారు చేసిన టీకాలు ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల పంపిణీ ఇపుడు జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ వేసుకున్న ఇద్దరు ఏఎన్ఎంలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
పశ్చిమ చంపారన్ జిల్లాలో మంగళవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో టీకా తీసుకున్న వారిలో ఇద్దరు ఏఎన్ఎంలు అస్వస్థతకు గురికావడంతో వారిలో ఒకరిని బెతియా ఆసుపత్రికి, మరొకరిని రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 
 
ప్రస్తుతం వారిద్దరికీ చికిత్స కొనసాగుతోందని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా కొనసాగుతోంది. టీకా తీసుకున్న వారిలో అక్కడక్కడ స్పల్ప దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. అయితే, అవి సహజమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments