పాల్‌ఘర్‌ మూక దాడి కేసు.. 19మంది అరెస్ట్

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (09:58 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్ఠించిన మహారాష్ట్ర పాల్‌ఘర్‌ మూక దాడిలో కేసులో మరో 19 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర సీఐడీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేసిన వీరిలో ఐదుగురు మైనర్లు ఉన్నారు. స్థానిక కోర్టు ఎదుట హాజరుపరిచగా.. మైనర్లను మాత్రం జూవైనల్‌ కోర్టు ఎదుట హాజరుపరిచారు. వీరికి 14 రోజుల జ్యూడిషల్‌ కస్టడి విధించారు. 
 
ఏప్రిల్‌ 16న పాల్‌ఘర్‌ ప్రాంతంలో దొంగలుగా భావించి ఇద్దరు సాధువులతో పాటు ఓ డ్రైవర్‌ను గ్రామస్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. తాజాగా అరెస్టు చేసిన వారిలో 70 ఏళ్ల వృద్ధుడితో పాటు ఐదుగురు మైనర్లు ఉన్నారు. ఈ కేసులో సంబంధించి ఇప్పటివరకు 248 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో 105 మంది ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments