Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల్‌ఘర్‌ మూక దాడి కేసు.. 19మంది అరెస్ట్

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (09:58 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్ఠించిన మహారాష్ట్ర పాల్‌ఘర్‌ మూక దాడిలో కేసులో మరో 19 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర సీఐడీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేసిన వీరిలో ఐదుగురు మైనర్లు ఉన్నారు. స్థానిక కోర్టు ఎదుట హాజరుపరిచగా.. మైనర్లను మాత్రం జూవైనల్‌ కోర్టు ఎదుట హాజరుపరిచారు. వీరికి 14 రోజుల జ్యూడిషల్‌ కస్టడి విధించారు. 
 
ఏప్రిల్‌ 16న పాల్‌ఘర్‌ ప్రాంతంలో దొంగలుగా భావించి ఇద్దరు సాధువులతో పాటు ఓ డ్రైవర్‌ను గ్రామస్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. తాజాగా అరెస్టు చేసిన వారిలో 70 ఏళ్ల వృద్ధుడితో పాటు ఐదుగురు మైనర్లు ఉన్నారు. ఈ కేసులో సంబంధించి ఇప్పటివరకు 248 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో 105 మంది ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments