రాజమండ్రిలో కరోనా స్ట్రెయిన్ వైరస్ కలకలం!!!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కొత్త కరోనా వైరస్ ప్రవేశించింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఈ వైరస్ వెలుగు చూసింది. బ్రిటన్ నుంచి రాజమండ్రికి వచ్చిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. ఈ మహిళ యూకే నుంచి ఢిల్లీకి వచ్చింది. అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
అయితే, ఆమెను ఢిల్లీలోని క్వారంటైన్‌లో ఉంచగా, అక్కడి నుంచి మహిళ తప్పించుకొని ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రికి వచ్చింది. ఈ సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఆమె ఆచూకీ తెలుసుకొని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె రక్తనమూనాలను సేకరించి, పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలో ఆ మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని ఫలితాల వచ్చాక అధికారులు తేల్చనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments