Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రిలో కరోనా స్ట్రెయిన్ వైరస్ కలకలం!!!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కొత్త కరోనా వైరస్ ప్రవేశించింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఈ వైరస్ వెలుగు చూసింది. బ్రిటన్ నుంచి రాజమండ్రికి వచ్చిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. ఈ మహిళ యూకే నుంచి ఢిల్లీకి వచ్చింది. అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
అయితే, ఆమెను ఢిల్లీలోని క్వారంటైన్‌లో ఉంచగా, అక్కడి నుంచి మహిళ తప్పించుకొని ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రికి వచ్చింది. ఈ సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఆమె ఆచూకీ తెలుసుకొని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె రక్తనమూనాలను సేకరించి, పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలో ఆ మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని ఫలితాల వచ్చాక అధికారులు తేల్చనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments