Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ ఘజియాబాద్ జైలులో 140 మంది హెచ్ఐవీ రోగులు

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (11:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జైలులో 140 మందికి హెచ్.ఐ.వి. వైరస్ సోకిందని జైలు ఉన్నతాధికారులు తెలిపారు. గత 2016లో ఈ జైలుకు వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయించగా 49 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అప్పటి నుంచి వీరంతా ఇతర ఖైదీలతో కలిసి ఉంటున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 140కు చేరిందని అధికారులు తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకినట్టు వెల్లడైంది. అదేసమయంలో హెచ్.ఐ.వి. సోకిన రోగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు వారు తెలిపారు. 
 
నిజానికి ఈ జైలులో 1706 మంది ఖైదీలు ఉండాల్సివుండగా, ఈ సంఖ్య 5,500కి చేరుకుంది. ఫలితంగా జైలులో అంటు వ్యాధులతో పాటు రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేసే వైరస్ సోకినవాళ్లు సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు వెల్లడించారు. హెచ్.ఐ.వి. ముదిరి ఎయిడ్స్‌గా మారుతుందని దీనికి పూర్తి స్థాయిలో చికిత్స లేదని తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments