Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలుర వేధింపులు.. 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య

సెల్వి
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (09:23 IST)
మండ్యలోని హనకెరె గ్రామంలో వివేక విద్యాసంస్థలో 9వ తరగతి చదువుతున్న ఇంపానా అనే 14 ఏళ్ల బాలిక ఆదివారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నలుగురు మైనర్ బాలురు వేధింపుల వల్లే ఇంపానా ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి శ్రీనివాస్ మండ్య రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. హనకెరె గ్రామానికి చెందిన బాలురు-ఇద్దరు, కచ్చిగెరె గ్రామానికి చెందిన ఒకరు, మల్లయనదొడ్డి గ్రామానికి చెందిన మరొకరు తమలో ఒకరి ప్రేమను అంగీకరించాలని ఒత్తిడి చేస్తూ ఇంపానాను నిరంతరం వేధించారని బాధితురాలు సూసైడ్ నోట్‌లో వెల్లడించింది. 
 
గత రెండు రోజులుగా, ఈ అబ్బాయిలు విద్యార్థి ఈవెంట్‌లు జరిగే స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ఆమెను వేధించారు. ఇలా
 నిరంతర వేధింపులను తట్టుకోలేక ఇంపానా తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై మండ్య రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments