Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలోని అత్తిబెల్‌లో బాణాసంచా గోదాములో పేలుడు.. 11 మంది మృతి

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (10:01 IST)
కర్నాటక రాష్ట్రంలోని అత్తిబెల్‌లో ఉన్న ఓ బాణాసంచా గోదాములో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 11 మంది మృత్యువాతపడ్డారు. శివకాశి నుంచి వచ్చిన బాణాసంచా లోడు దించుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ పేలుడు సంభవించింది. ఆ తర్వాత క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకున్న షాపు యజమానితో సహా మొత్తం 11 మంది సజీవదహమయ్యారు. శనివారం సాయంత్రం ఈ దారుణ ఘటన జరిగింది. 
 
బెంగుళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న అనేకల్ తాలూకా అత్తిబెల్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. అక్కడి నవీన్ గోదాముకు తమిళనాడుకు శివకాశి నుంచి బాణాసంచా లోడు వచ్చింది. లోడును వాహనం నుంచి దించుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, ఒక మినీ కంటైనర్, రెండు పికప్ వాహనాల దగ్ధమైపోయాయి. మంటలు క్షణాల్లో నలు దిక్కులకు వ్యాపించడంతో షాపు యజమానితో సహా మొత్తం 11 మంది మృత్యువాతపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments