Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు: ఏడుగురు మృతి

Advertiesment
blast
తమిళనాడులోని కృష్ణగిరిలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు వున్నారు. 
 
మరో 20 మంది పరిస్థితి విషమంగా వుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు.
 
అటు శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు.ఘటనా స్థలం వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి హత్య