Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చుంటే..?

Advertiesment
Students
, శనివారం, 7 అక్టోబరు 2023 (19:05 IST)
బీహార్ కాలేజీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చోవద్దని, స్నేహపూరితంగా మాట్లాడుకోవద్దంటూ నిషేధం విధించింది. దీంతో విద్యార్థులు నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వాన్ జిల్లాలో జా ఇస్లామియా పీజీ కాలేజ్ (మైనారిటీ) హుకుం జారీ చేసింది. 
 
మహిళా,పురుష విద్యార్థులు కలిసి పక్క పక్కన కూర్చున్నా, సన్నిహితంగా మెలిగినా కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తామని కళాశాల యాజమాన్యం తెలిపింది. 
 
నిజానికి అది బాలుర కళాశాల.. ఇటీవల సంవత్సరాల్లో యువతులను కూడా చేర్చుకుంటున్నారు.  క్రమశిక్షణ కోసం ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి వాళ్లకి పిల్లలెందుకు.. బిడ్డతో పాటు ఆటో నడుపుతున్న మహిళ..!