Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో భారీ వర్షాలు.. లక్నో - ఉన్నావోలో 12 మంది మృతి

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (10:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో మట్టి ఇళ్లు కూలిపోతున్నాయి. లక్నలో గోడలు కూలి 9 మంది, ఉన్నావోలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసింది. 
 
ఈ రెండు ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్... బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా ఈ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, ఈ రెండు ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. 
 
అల్పపీడనం కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. రేపటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు వెల్డలించారు. దీంతో శుక్రవారం అన్ని విద్యా సంస్థలకు అదికారులు సెలవులు ప్రకటించారు. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments