Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో భారీ వర్షాలు.. లక్నో - ఉన్నావోలో 12 మంది మృతి

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (10:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో మట్టి ఇళ్లు కూలిపోతున్నాయి. లక్నలో గోడలు కూలి 9 మంది, ఉన్నావోలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసింది. 
 
ఈ రెండు ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్... బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా ఈ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, ఈ రెండు ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. 
 
అల్పపీడనం కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. రేపటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు వెల్డలించారు. దీంతో శుక్రవారం అన్ని విద్యా సంస్థలకు అదికారులు సెలవులు ప్రకటించారు. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments