Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడా వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. చిన్నారులతో సహా 11 మంది మృతి

Webdunia
గురువారం, 4 మే 2023 (11:10 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక క్రీడా వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.యూ.వీ వాహనంలో ప్రయాణిస్తున్న 11 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా బంధువులు ఇంటిలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళుతూ ప్రమాదంబారినపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ధామ్‌తరి జిల్లా సోరా - భట్‌గావ్ గ్రామానికి చెందిన కంకేర్ జిల్లా మర్కటోలా గ్రామంలోని తమ బంధువుల ఇంట జరిగే వివాహానికి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జాతీయ రహదారి 30పై పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగార్తా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
 
ప్రమాదంలో మహీంద్రా బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయింది. పురూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments