Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు కాదు... 10 మంది మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారా?

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (15:19 IST)
శబరిమల అయ్యప్ప స్వామిని పది మంది మహిళలు దర్శనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి కేరళ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే స్వామిని దర్శనం చేసుకున్నారు. వీరిలో ఒకరు శ్రీలంక మహిళ ఉన్నారు. కానీ, తాజా సమాచారం మేరకు 10 మంది మహిళలు స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేరళ ఆర్థిక శాఖ థామస్ ఐజాక్ చెప్పారు. 
 
తాజాగా రిపోర్టుల ప్రకారం తమిళ సంతతికి చెందిన ముగ్గురు మలేషియా మహిళలు కూడా జనవరి ఒకటో తేదీన అయ్యప్పను దర్శించుకున్నారు. కేరళ పోలీసులు దీనికి సంబంధించిన వీడియో కూడా తీశారు. ఆ మరుసటి రోజే బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి వెళ్లారు. 
 
వీళ్లు కాకుండా మరో నలుగురు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారని మంత్రి వెల్లడించారు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయ్యప్పను దర్శించుకుంటామంటూ మొత్తం 4200 మంది 50 ఏళ్లలోపు మహిళలు రిజిస్టర్ చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments