మహాశివరాత్రి: గాయని మంగ్లీ ఆది దేవుడు పాట, సద్గురు నృత్యం

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (23:00 IST)
శివరాత్రి పర్వదినం సందర్భంగా గాయని మంగ్లీ కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో పాట పాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మంగ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. జానపద పాటల నుండి బతుకమ్మ పాటల వరకు ఆమె తన ప్రత్యేక గానంతో అందరినీ అలరిస్తుంది.
 
ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపెద్ద వేదిక అయిన కోయంబత్తూర్‌లో ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో సింగర్ మంగ్లీకి పాడే అవకాశం లభించింది. ఆమె పాడుతున్న సమయంలో సద్గురు నృత్యం చేసారు.
 
ప్రతి శివరాత్రిని ఇషా యోగా కేంద్రంలో ఘనంగా జరుపుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రమాదం : భారతీయ కుటుంబానికి భారీ ఊరట

మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

తర్వాతి కథనం
Show comments