Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు ఎందుకు పనికిరావ్.. అని వారిని తిడుతున్నారా..?

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (12:11 IST)
చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తిడుతూనే ఉంటారు. అదికూడా, నాలుగు తగిలిస్తే గానీ మాట వినరని అప్పుడప్పుడూ అంటుంటాం. కానీ ప్రతిదీ అరచి, తిట్టి చెప్పడం వలన ఎంత మాత్రం పిల్లల వికాసానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు. 
 
నలుగురితో స్నేహంగా, సరదాగా గడిపే పిల్లలు కొందరు ఉంటారు. వాళ్లను చూస్తే భలే ముచ్చటేస్తుంది కదా.. అలానే మీ పిల్లలు కూడా కావాలనుకుంటే వాళ్ల ఎదురుగా తిట్టడం, అరవడం మానేయాలి. ఎందుకంటే.. తిట్లు తినే పిల్లల మనసులో విపరీతమైన భయం పేరుకుపోతుంది. దాంతో వాళ్లు ఎవరితోనూ మనస్పూర్తిగా కలవలేరు. ఒకవేళ కలిసినా ఎవరేం తిడతారనే భయంతో ఉంటారు. 
 
పదేపదే మీ పాపనో, బాబునో.. నువ్వు ఎందుకు పనికిరావ్, మొద్దుమొహం అని తిడుతూ ఉన్నారనుకోండి.. అది కూడా అందరికి ఎదురుగా.. కొన్ని రోజులకు వాళ్లలో నిజంగానే తాను దేనికి పనికిరాను అనే భావన వారిలో ఏర్పడుతుంది. అదే క్రమంగా ఆత్మవిశ్వాస రాహిత్యానికి కారణమవుతుంది. 
 
కనుక ప్రతిరోజూ రాత్రి నిద్రించే ముందు మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఈ రోజు నా పిల్లల పట్ల నా ప్రవర్తన ఎలా ఉందని.. ఈ విషయంలో మీకే మాత్రం అంసతృప్తిగా అనిపించినా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటే సరిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

తర్వాతి కథనం
Show comments