వర్షాకాలంలో పిల్లలకు న్యుమోనియా.. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే..?

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (10:00 IST)
వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా న్యుమోనియా బారిన పడతారు కాబట్టి ఈ జ్వరం నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
 
5 సంవత్సరాలలోపు తల్లిపాలు తాగే పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు తల్లిపాలు పట్టించాలని వైద్యులు కూడా చెప్పారు. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే ఆ పొగను పిల్లలు పీల్చినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోయి న్యుమోనియా వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
 
పిల్లలకు జ్వరం, దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోకుంటే క్రిములు ప్రవేశించి ప్రమాదకరంగా మారతాయని వైద్యులు కూడా చెప్తున్నారు. అందువల్ల వైద్యుల సలహా మేరకు న్యుమోనియా ఫీవర్ నుండి పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అయోధ్య రామ మందిరానికి రూ. 200 కోట్ల వజ్రఖచిత బంగారు విగ్రహం

ప్రేమకు నో చెప్పిందని.. రోడ్డుపైనే లైంగిక వేధింపులు-బట్టలు చింపేందుకు యత్నం (video)

విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్... ఎలా?

రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం : బుట్టా రేణుక

ఉన్నావ్ బాధితురాలి పట్ల ఇంత దారుణమా? రాహుల్ మండిపాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేణుస్వామి పూజల వల్ల కాదు.. కఠోర సాధనతో సాధించా : నటి ప్రగతి

హీరో శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?

శివాజీ గారూ మీ సపోర్టు నాకు అక్కర్లేదు : నటి అనసూయ

రవిబాబు, సురేష్ ప్రొడక్షన్స్ మూవీ టైటిల్ రేజర్- ఇంటెన్స్ పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్

సుమతీ శతకం చిత్ర టీజర్ లాంఛ్ చేసిన ఏపీ చీఫ్ విప్- 2026 ఫిబ్రవరి 6న విడుదల

తర్వాతి కథనం
Show comments