వర్షాకాలంలో పిల్లలకు న్యుమోనియా.. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే..?

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (10:00 IST)
వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా న్యుమోనియా బారిన పడతారు కాబట్టి ఈ జ్వరం నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
 
5 సంవత్సరాలలోపు తల్లిపాలు తాగే పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు తల్లిపాలు పట్టించాలని వైద్యులు కూడా చెప్పారు. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే ఆ పొగను పిల్లలు పీల్చినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోయి న్యుమోనియా వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
 
పిల్లలకు జ్వరం, దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోకుంటే క్రిములు ప్రవేశించి ప్రమాదకరంగా మారతాయని వైద్యులు కూడా చెప్తున్నారు. అందువల్ల వైద్యుల సలహా మేరకు న్యుమోనియా ఫీవర్ నుండి పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన ప్రమాదం తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments