Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారు మీ మాట వినాలంటే.. ఇలా చేయాల్సిందే..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:18 IST)
ఇప్పటి కాలంలో పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు. మనం చెప్పే మాట వారు వినడం కంటే వారు చెప్పే మాటే మనం వినాల్సి వస్తుంది. పిల్లలు మనం చెప్పిన మాట వినాల్సిందంటే మొబైల్ చేతికివ్వాల్సిందే.. ముఖ్యంగా అన్నం తినిపించాలంటే చేతిలో ట్యాబ్ పెట్టాల్సిందే.. ఇంతగా ఎలక్ట్రానిక్ సాధనాలకు పిల్లలు అలవాటుపడడం వలన ఎన్నో సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని చెప్తున్నారు. మరి వాటిని మాన్పించాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
 
కంప్యూటర్, మొబైల్ తెరకంటే ఆనందాన్నిచ్చే అసలైన ఆటలు పిల్లలకు పరిచయం చేయాలి. ఆరుబయట ఆడితే ఎంత బాగుంటుందో చూపించాలి. స్నేహితులతో ఆడుకోవడం వలన ఎలాంటి విషయాలు నేర్చుకుంటారో ఎంత ఆనందంగా ఉంటుందో చవిచూపండి. అప్పుడే చిన్నారులు దారిలోకి వస్తారు. 
 
ఎలక్ట్రానిక్ తెరా, దానిపై కదిలే రంగుల బొమ్మలు, అవి చూపే విన్యాసాలు, వాటి కదలికని చేతులారా నియంత్రించగలగడం, ఆ కదలిక ఇచ్చే ఆనందం.. ఇవే పిల్లలు వీడియోగేమ్‌లకు అతుక్కుపోవడానికి ముఖ్య కారణం. ఓసారి దానికి అలవాటుపడితే మిగిలినవేవీ ఆనందాన్నివ్వవు. దాంతో వాళ్లు బాహ్యప్రపంచానికి దూరమవుతారు. ఇక దీనివలన వాళ్లు స్నేహితుల మధ్య ఉన్నప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోలేరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

తర్వాతి కథనం
Show comments