Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమే రేషన్ వస్తువులను డెలివరీ చేస్తాం.. జొమాటో

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (15:27 IST)
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో రేషన్ వస్తువులను తామే డెలివరీ చేస్తామని జొమాటో వెల్లడించింది. లాక్ డౌన్‌తో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు జనాలు గంటల పాటు వేచి చూడాల్సి వుంది. అలాగే రేషన్ షాపుల్లో బారులు తీరే క్యూలను నిరోధించే దిశగా జొమాటో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌లో కరోనా కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్రం లాక్ డౌన్ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ సర్కారు జొమాటోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో తొలివిడతగా ఎర్నాకులం గాంధీ నగర్ ప్రాంతంలో 8 కిలో మీటర్ల ప్రాంతంలోని ప్రజలకు రేషన్ వస్తువులను జొమాటో అందించాలని నిర్ణయించింది.

వచ్చే వారం నుంచి తిరువనంతపురం, కోహికోడ్ వంటి 17 ప్రాంతాల్లో రేషన్ సరుకులను ఇంటికే అందించేందుకు జొమాటో రంగం సిద్ధం చేస్తోంది. రేషన్ సరుకులు కావాలనుకునేవారు తమకు అవసరమైన వస్తువులను ఆన్ లైన్ ద్వారా రిజర్వ్ చేస్తే జొమాటో సిబ్బంది ఇంటికే వస్తువులను అందజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments