Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.13,999కి తగ్గిన జియోమీ ఎమ్ఐ ఏ2

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (14:08 IST)
జియోమీ నుంచి ఎమ్ఐ ఏ2 ధర తగ్గింది. రూ.16,999కి పలికిన ఈ ఫోన్ ధరను ప్రస్తుతం 13,999కి అందిస్తున్నట్లు జియోమీ ఓ ప్రకటనలో తెలిపింది. 2018 ఆగస్టులో భారత మార్కెట్లోకి వచ్చిన జియోమీ ఎమ్ఐ ఏ2 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్‌ను కలిగివుంటుంది. 
 
జియోమీ ఎమ్ఐ ఏ2 ధర భారత్‌లో రూ.13,999కి పలుకుతుంది. అలాగే 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పనిచేసే ఇదే మోడల్ 16,499కి కస్టమర్ల అందుబాటులో వుంటుంది. ఎమ్‌డాట్‌కామ్, అమేజాన్ ఇండియా వెబ్ సైట్లలో ఈ ఫోన్ పొందవచ్చు. ఈ ఫోన్ వెయ్యి రూపాయల డిస్కౌంట్‌లో లభిస్తాయని జియోమీ వెల్లడించింది. 
 
జియోమీ ఎమ్ఐఏ2 ఫీచర్స్
డుయెల్ సిమ్ 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
5.99 ఇంచ్‌ల ఫుల్ హెచ్డీ (1080x2160 పిక్సెల్) డిస్‌ప్లే 
ప్రైమరీ కెమెరాలో 12 మెగాపిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్486 సెన్సార్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments