Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.13,999కి తగ్గిన జియోమీ ఎమ్ఐ ఏ2

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (14:08 IST)
జియోమీ నుంచి ఎమ్ఐ ఏ2 ధర తగ్గింది. రూ.16,999కి పలికిన ఈ ఫోన్ ధరను ప్రస్తుతం 13,999కి అందిస్తున్నట్లు జియోమీ ఓ ప్రకటనలో తెలిపింది. 2018 ఆగస్టులో భారత మార్కెట్లోకి వచ్చిన జియోమీ ఎమ్ఐ ఏ2 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్‌ను కలిగివుంటుంది. 
 
జియోమీ ఎమ్ఐ ఏ2 ధర భారత్‌లో రూ.13,999కి పలుకుతుంది. అలాగే 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పనిచేసే ఇదే మోడల్ 16,499కి కస్టమర్ల అందుబాటులో వుంటుంది. ఎమ్‌డాట్‌కామ్, అమేజాన్ ఇండియా వెబ్ సైట్లలో ఈ ఫోన్ పొందవచ్చు. ఈ ఫోన్ వెయ్యి రూపాయల డిస్కౌంట్‌లో లభిస్తాయని జియోమీ వెల్లడించింది. 
 
జియోమీ ఎమ్ఐఏ2 ఫీచర్స్
డుయెల్ సిమ్ 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
5.99 ఇంచ్‌ల ఫుల్ హెచ్డీ (1080x2160 పిక్సెల్) డిస్‌ప్లే 
ప్రైమరీ కెమెరాలో 12 మెగాపిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్486 సెన్సార్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments