Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.13,999కి తగ్గిన జియోమీ ఎమ్ఐ ఏ2

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (14:08 IST)
జియోమీ నుంచి ఎమ్ఐ ఏ2 ధర తగ్గింది. రూ.16,999కి పలికిన ఈ ఫోన్ ధరను ప్రస్తుతం 13,999కి అందిస్తున్నట్లు జియోమీ ఓ ప్రకటనలో తెలిపింది. 2018 ఆగస్టులో భారత మార్కెట్లోకి వచ్చిన జియోమీ ఎమ్ఐ ఏ2 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్‌ను కలిగివుంటుంది. 
 
జియోమీ ఎమ్ఐ ఏ2 ధర భారత్‌లో రూ.13,999కి పలుకుతుంది. అలాగే 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పనిచేసే ఇదే మోడల్ 16,499కి కస్టమర్ల అందుబాటులో వుంటుంది. ఎమ్‌డాట్‌కామ్, అమేజాన్ ఇండియా వెబ్ సైట్లలో ఈ ఫోన్ పొందవచ్చు. ఈ ఫోన్ వెయ్యి రూపాయల డిస్కౌంట్‌లో లభిస్తాయని జియోమీ వెల్లడించింది. 
 
జియోమీ ఎమ్ఐఏ2 ఫీచర్స్
డుయెల్ సిమ్ 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
5.99 ఇంచ్‌ల ఫుల్ హెచ్డీ (1080x2160 పిక్సెల్) డిస్‌ప్లే 
ప్రైమరీ కెమెరాలో 12 మెగాపిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్486 సెన్సార్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments