Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు పోటీగా వోడాఫోన్ న్యూప్లాన్

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియోకు దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు దిగివస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరలను భారీగా తగ్గించింది. అయిత

Webdunia
ఆదివారం, 6 మే 2018 (14:10 IST)
టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియోకు దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు దిగివస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరలను భారీగా తగ్గించింది. అయితే, ఈ ధరల యుద్ధం తగ్గింపులో జియోతో పోటీపడలేక పోతోంది.
 
ఈ నేపథ్యంలో మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ వోడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.349తో వారు రీచార్జి చేసుకుంటే వారికి రోజుకు 3జీబీ 3జీ/4జీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. 
 
ఈ ప్లాన్‌కు వాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించింది. అయితే జియోలో ఇంతే మొత్తానికి రీచార్జి చేయించుకునే కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తున్నాయి. కానీ, ఈ ప్లాన్ కాలపరిమితి మాత్రం 70 రోజులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments