జియోకు పోటీగా వోడాఫోన్ న్యూప్లాన్

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియోకు దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు దిగివస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరలను భారీగా తగ్గించింది. అయిత

Webdunia
ఆదివారం, 6 మే 2018 (14:10 IST)
టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియోకు దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు దిగివస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరలను భారీగా తగ్గించింది. అయితే, ఈ ధరల యుద్ధం తగ్గింపులో జియోతో పోటీపడలేక పోతోంది.
 
ఈ నేపథ్యంలో మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ వోడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.349తో వారు రీచార్జి చేసుకుంటే వారికి రోజుకు 3జీబీ 3జీ/4జీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. 
 
ఈ ప్లాన్‌కు వాలిడిటీ 28 రోజులుగా నిర్ణయించింది. అయితే జియోలో ఇంతే మొత్తానికి రీచార్జి చేయించుకునే కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తున్నాయి. కానీ, ఈ ప్లాన్ కాలపరిమితి మాత్రం 70 రోజులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments