Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5,971 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చిన ట్విట్టర్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (15:22 IST)
వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపడం ద్వారా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారంటూ దాఖలైన దావాను పరిష్కరించుకునేందుకు ట్విట్టర్ యాజమాన్యం ముందుకు వచ్చింది. ఇందుకోసం ఏకంగా రూ.5,971 కోట్ల మేర చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ స్వయంగా వెల్లడించింది. 
 
సంబంధిత మొత్తాన్ని 2021 నాలుగో త్రైమాసికంలో చెల్లించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనకు జడ్జి అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ట్విటర్‌ ఉన్నతాధికారులు 2014లో ఉద్దేశపూర్వకంగా తమ వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించారని ఆరోపిస్తూ.. సంస్థ పెట్టుబడిదారుల్లో ఒకరైన డోరిస్‌ షెన్‌విక్‌ 2016లో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments