Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5,971 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చిన ట్విట్టర్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (15:22 IST)
వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపడం ద్వారా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారంటూ దాఖలైన దావాను పరిష్కరించుకునేందుకు ట్విట్టర్ యాజమాన్యం ముందుకు వచ్చింది. ఇందుకోసం ఏకంగా రూ.5,971 కోట్ల మేర చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ స్వయంగా వెల్లడించింది. 
 
సంబంధిత మొత్తాన్ని 2021 నాలుగో త్రైమాసికంలో చెల్లించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనకు జడ్జి అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ట్విటర్‌ ఉన్నతాధికారులు 2014లో ఉద్దేశపూర్వకంగా తమ వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించారని ఆరోపిస్తూ.. సంస్థ పెట్టుబడిదారుల్లో ఒకరైన డోరిస్‌ షెన్‌విక్‌ 2016లో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments