Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ ఫోనును ఉపయోగిస్తున్నారా? ఐతే నెట్‌వర్క్ ఆఫ్ చేయాలట

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:13 IST)
5జీ నెట్ వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ 5జి ఉన్న చోట్ల ఆ నెట్‌వర్క్‌ను వాడితే స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ పవర్‌ అధిక వేగంతో ఖర్చవుతుందని నిర్దారించారు. బ్యాటరీ వేగంగా అయిపోతుందని తేల్చారు. అయితే 5జి అవసరం లేకపోతే ఫోన్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో 5జీని ఆఫ్ చేసి కేవలం 4జీని మాత్రమే ఉపయోగించాలని ప్రముఖ అమెరికన్ టెలికాం కంపెనీ వెరిజాన్ వెల్లడించింది. 5జి వద్దనుకునే వారు దాన్ని ఆఫ్ చేయవచ్చని, దాంతో బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుందని తెలిపింది.
 
కానీ మార్కెట్‌లో దాదాపుగా అధిక శాతం వరకు 4జి ఫోన్లే అందుబాటులో ఉన్నాయి. 5జి ఫోన్ల సంఖ్య చాలా తక్కువ. కానీ 5జి ఫోన్లలో బ్యాటరీని ఆదా చేయాలని అనుకునేవారు ఎలాగూ 5జి మనకు అందుబాటులో లేదు కనుక దాన్ని ఆఫ్ చేస్తే బ్యాటరీని సేవ్ చేయవచ్చు. దీంతో బ్యాటరీ బ్యాకప్‌, లైఫ్ పెరుగుతాయి. కాగా మన దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్‌లు ఈ ఏడాది చివరి వరకు 5జి సేవలను అందించాలని చూస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments