Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ ఫోనును ఉపయోగిస్తున్నారా? ఐతే నెట్‌వర్క్ ఆఫ్ చేయాలట

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:13 IST)
5జీ నెట్ వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ 5జి ఉన్న చోట్ల ఆ నెట్‌వర్క్‌ను వాడితే స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ పవర్‌ అధిక వేగంతో ఖర్చవుతుందని నిర్దారించారు. బ్యాటరీ వేగంగా అయిపోతుందని తేల్చారు. అయితే 5జి అవసరం లేకపోతే ఫోన్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో 5జీని ఆఫ్ చేసి కేవలం 4జీని మాత్రమే ఉపయోగించాలని ప్రముఖ అమెరికన్ టెలికాం కంపెనీ వెరిజాన్ వెల్లడించింది. 5జి వద్దనుకునే వారు దాన్ని ఆఫ్ చేయవచ్చని, దాంతో బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుందని తెలిపింది.
 
కానీ మార్కెట్‌లో దాదాపుగా అధిక శాతం వరకు 4జి ఫోన్లే అందుబాటులో ఉన్నాయి. 5జి ఫోన్ల సంఖ్య చాలా తక్కువ. కానీ 5జి ఫోన్లలో బ్యాటరీని ఆదా చేయాలని అనుకునేవారు ఎలాగూ 5జి మనకు అందుబాటులో లేదు కనుక దాన్ని ఆఫ్ చేస్తే బ్యాటరీని సేవ్ చేయవచ్చు. దీంతో బ్యాటరీ బ్యాకప్‌, లైఫ్ పెరుగుతాయి. కాగా మన దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్‌లు ఈ ఏడాది చివరి వరకు 5జి సేవలను అందించాలని చూస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments