Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ ఫోనును ఉపయోగిస్తున్నారా? ఐతే నెట్‌వర్క్ ఆఫ్ చేయాలట

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:13 IST)
5జీ నెట్ వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ 5జి ఉన్న చోట్ల ఆ నెట్‌వర్క్‌ను వాడితే స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ పవర్‌ అధిక వేగంతో ఖర్చవుతుందని నిర్దారించారు. బ్యాటరీ వేగంగా అయిపోతుందని తేల్చారు. అయితే 5జి అవసరం లేకపోతే ఫోన్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో 5జీని ఆఫ్ చేసి కేవలం 4జీని మాత్రమే ఉపయోగించాలని ప్రముఖ అమెరికన్ టెలికాం కంపెనీ వెరిజాన్ వెల్లడించింది. 5జి వద్దనుకునే వారు దాన్ని ఆఫ్ చేయవచ్చని, దాంతో బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుందని తెలిపింది.
 
కానీ మార్కెట్‌లో దాదాపుగా అధిక శాతం వరకు 4జి ఫోన్లే అందుబాటులో ఉన్నాయి. 5జి ఫోన్ల సంఖ్య చాలా తక్కువ. కానీ 5జి ఫోన్లలో బ్యాటరీని ఆదా చేయాలని అనుకునేవారు ఎలాగూ 5జి మనకు అందుబాటులో లేదు కనుక దాన్ని ఆఫ్ చేస్తే బ్యాటరీని సేవ్ చేయవచ్చు. దీంతో బ్యాటరీ బ్యాకప్‌, లైఫ్ పెరుగుతాయి. కాగా మన దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్‌లు ఈ ఏడాది చివరి వరకు 5జి సేవలను అందించాలని చూస్తున్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments