Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ లవర్స్‌కి తీపి కబురు.. ఆ చర్చలు సఫలమైతే.. ఇంకేముంది?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (16:20 IST)
చైనాతో సరిహద్దుల ఉద్రిక్తత నేపథ్యంలో.. టిక్ టాక్‌తో పాటు చైనా యాప్‌లపై నిషేధం విధించింది భారత సర్కారు. దీంతో టిక్ టాక్ యూజర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్న సమయంలో టిక్ టాక్ లవర్స్‌కి తీపికబురు అందింది. టిక్ టాక్ మళ్లీ భారత్‌లో అందుబాటులోకి రావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
 
ఎలాగంటే? టిక్ టాక్ చైనా కంపెనీ కావడంతో ఇండియన్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. ప్రస్తుతం టిక్ టాక్‌ను జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా వుంది. టిక్ టాక్‌ను కొనుగోలు చేయడానికి సాఫ్ట్ బ్యాంక్ ప్రస్తుతం భారతీయ భాగస్వామి కోసం తీవ్రంగా వెతుకులాటను ప్రారంభించిందని విశ్వాసనీయ వర్గాల సమాచారం.
 
ఇప్పటికే సాఫ్ట్ బ్యాంక్ టిక్ టాక్ కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి కంపెనీలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే టిక్ టాక్ యూజర్లు మళ్లీ టిక్ టాక్‌లో వీడియోలు చేసుకునే ఛాన్స్ రావొచ్చు. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్ టిక్ టాక్ యాప్ నిషేధంతో భారీగా నష్టపోయింది. దాదాపు 6 బిలియన్ డాలర్లు నష్టపోయి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments