Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎంసీఎల్ఆర్ కాలం తగ్గింపు

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (16:03 IST)
SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా లోన్ తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి బెనిఫిట్ కలుగనుంది. స్టేట్ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఫ్రీకెన్సీని అంటే ఎంసీఎల్ఆర్ రీసెట్ కాలాన్ని తగ్గించింది. 
 
ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి బెనిఫిట్ కలుగనుంది. బ్యాంక్ తాజా నిర్ణయంతో ఆర్‌బీఐ లేదా బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం కస్టమర్లకు త్వరితగతిన చేరుతుంది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
 
'రుణ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందటానికి ఏడాది వరకు వేచి చూడాల్సిన పనిలేదు. ఎస్‌బీఐ తాజాగా ఎంసీఎల్ఆర్ రీసెట్ ఫ్రీక్వెన్సీని ఏడాది నుంచి 6 నెలలకు తగ్గించింది' అని స్టేట్ బ్యాంక్ ట్వీట్ చేసింది. అయితే ఈ నిర్ణయం ఏఏ రుణాలకు వర్తిస్తుందో స్పష్టత రావాల్సి ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments