2026 ప్రథమార్థంలో IPOను ప్రారంభించనున్న రిలయన్స్ జియో

సెల్వి
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (18:17 IST)
Jio
రిలయన్స్ జియో 2026 ప్రథమార్థంలో తన తొలి పబ్లిక్ ఆఫర్‌ను ప్రారంభిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం తెలిపారు. ఆర్ఐఎల్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన అంబానీ, జియో ప్రస్తుతం విదేశాలలో తన కార్యకలాపాలను విస్తరించి, సొంతంగా కృత్రిమ మేధస్సు సాంకేతికతను అభివృద్ధి చేస్తుందని ప్రకటించారు. 
 
ఇంకా జియో తన ఐపీఓ కోసం దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2026 ప్రథమార్థం నాటికి జియోను లిస్ట్ చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. అవసరమైన అన్ని ఆమోదాలకు లోబడి జియో మన ప్రపంచ ప్రత్యర్ధుల మాదిరిగానే అదే విలువను సృష్టించగలదని ఇది నిరూపిస్తుంది" అని ముకేష్ అంబానీ అన్నారు. జియో ఇప్పుడు 500 మిలియన్ల సబ్‌స్క్రైబర్ మార్క్‌ను అధిగమించిందని అంబానీ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments