Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రూలి అన్ లిమిటెడ్ అంటూ.. జియో ఫైబర్ నుంచి కొత్త ప్లాన్స్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (15:05 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతోంది. లాక్‌డౌన్‌లో వ్యాపారపరంగా అన్ని సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జియో మాత్రం లాభాల పంట పండిస్తూ తమ షేర్‌లను భారీగా విక్రయిస్తుంది. విదేశీ ప్రముఖ సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నాయి. ఫేస్‌బుక్ కూడా ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. 
 
 
తాజాగా జియో ఫైబర్ కొత్త ప్లాన్స్‌ని లాంచ్ చేసింది. జియో ఫైబర్ కొత్త 'ట్రూలి అన్ లిమిటెడ్' అంటూ ప్లాన్స్ విడుదల చేసింది. రూ. 399-30 ఎంబిపిఎస్, రూ. 699 - 100ఎంబిపిఎస్, రూ. 999 - 150ఎంబిపిఎస్, రూ.1,499 - 300 ఎంబీపీఎస్అని ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వస్తున్నాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments