Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ప్రేమికుల కోసం జియో న్యూ ఆఫర్

ఈనెల ఏడో తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు ప్రారంభంకానున్నాయి. దీంతో క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటింగ్ సంస్థ రిలయన్స జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశ

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (13:07 IST)
ఈనెల ఏడో తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు ప్రారంభంకానున్నాయి. దీంతో క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటింగ్ సంస్థ రిలయన్స జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 
 
 
రూ.251 ధరతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కొత్త ఆఫర్‌లో 102 జీబీ డేటాను ఇవ్వనుంది. అలాగే, ఈ ఆఫర్‌లో ఐపీఎల్ జరిగే 51 రోజుల పాటు అన్ని మ్యాచ్‌లను మై జియో యాప్‌లో ఉచితంగా వీక్షించవచ్చని జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్‌లు ప్రసారమవుతున్న జియో ధన్ ధనా ధన్ లైవ్ షోలో హోస్ట్‌గా కమెడియన్ సునీల్ గ్రోవర్‍తో పాటు శిల్పా షిండే, ఆలీ అస్గర్, సుగంధ మిశ్రా, కపిల్ దేవ్, సెహ్వాగ్‌లు హాజరై ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments