Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 6000కే స్మార్ట్ ఫోన్... 2 సంవత్సరాల వారెంటీతో... కావాలనుకుంటున్నారా?

Webdunia
గురువారం, 4 జులై 2019 (15:09 IST)
భారతీయ మొబైల్ మార్కెట్‌లో షియోమీ సంస్థ సరికొత్త మొబైల్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరో కొత్త మొబైల్‌ను రిలీజ్ చేసింది. అది రెడ్‌మీ 7ఎ. ఈ మొబైల్‌కి సంబంధించి షియోమీ సంస్థ రెండు సంవత్సరాల వారెంటీని అందిస్తుంది.
 
రెడ్‌మీ 7ఎ ప్రత్యేకతలు:
* 5.45 అంగుళాల హెచ్‌డి+ డిస్లే
* స్నాప్‌డ్రాగన్ 439 ఆక్టాకోర్ ప్రాసెసర్,
* 12 మెగా పిక్సెల్‌ల బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ, 32 జీబీ స్టోరేజీ వేరియంట్‌లలో లభ్యం,
* డ్యుయల్ సిమ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ,
* 2 సంవత్సరాల ఫోన్ వారెంటీ,
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.
*ధర: 2జీబీ 16 జీబీ ఫోన్ ధర రూ.5999 కాగా, 2జీబీ 32 జీబీ ఫోన్ ధర రూ. 6199గా సంస్థ నిర్ణయించింది. 
 
కాగా జూలై మాసంలో ఈ ఫోన్ కొన్న వారికి రెండు వందల రూపాయలు తగ్గింపును అందిస్తున్నారు. బడ్జెట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారు ఈ ఫోన్‌ని కొనుగోలు చేస్తే సరి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments