Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకో నుంచి 5జీ ఫోన్.. మార్చి 21 నుంచి సేల్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (10:43 IST)
Poco X5 5G
పోకో నుంచి 5జీ ఫోన్ హవా కొనసాగుతోంది. దేశంలో 5జీ సేవలు విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌లో తీసుకొచ్చారు. ఇక ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. మార్చి 21వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.  
 
ఈ ఫోన్ ఫీచర్స్ సంగతికి వెళ్తే.. 
క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌
120 హెచ్‌జెడ్‌ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే 
48 ఎంపీ ట్రిపుల్ రియ‌ర్ కెమెరా
33 డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో భారీ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం
ధర వివరాలు: 128 జీబీ ధర రూ. 18999, 256 జీబీ ధర విషయానికొస్తే రూ. 20,999గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments