పోకో నుంచి 5జీ ఫోన్.. మార్చి 21 నుంచి సేల్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (10:43 IST)
Poco X5 5G
పోకో నుంచి 5జీ ఫోన్ హవా కొనసాగుతోంది. దేశంలో 5జీ సేవలు విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌లో తీసుకొచ్చారు. ఇక ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. మార్చి 21వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.  
 
ఈ ఫోన్ ఫీచర్స్ సంగతికి వెళ్తే.. 
క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌
120 హెచ్‌జెడ్‌ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే 
48 ఎంపీ ట్రిపుల్ రియ‌ర్ కెమెరా
33 డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో భారీ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం
ధర వివరాలు: 128 జీబీ ధర రూ. 18999, 256 జీబీ ధర విషయానికొస్తే రూ. 20,999గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments