Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకో నుంచి 5జీ ఫోన్.. మార్చి 21 నుంచి సేల్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (10:43 IST)
Poco X5 5G
పోకో నుంచి 5జీ ఫోన్ హవా కొనసాగుతోంది. దేశంలో 5జీ సేవలు విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌లో తీసుకొచ్చారు. ఇక ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. మార్చి 21వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.  
 
ఈ ఫోన్ ఫీచర్స్ సంగతికి వెళ్తే.. 
క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌
120 హెచ్‌జెడ్‌ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే 
48 ఎంపీ ట్రిపుల్ రియ‌ర్ కెమెరా
33 డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో భారీ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం
ధర వివరాలు: 128 జీబీ ధర రూ. 18999, 256 జీబీ ధర విషయానికొస్తే రూ. 20,999గా ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments