Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి షియోమీ ''పోకో ఎఫ్1'' స్మార్ట్‌ఫోన్

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (15:30 IST)
స్మార్ట్‌ఫోన్ల వాడకం భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రోజుకో కొత్తరకం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. తాజాగా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ తన స్మోర్ట్‌ఫోన్ పోకో ఎఫ్1 నుంచి ఆర్మర్డ్ ఎడిషన్ వేరియంట్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 
 
ఈ ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లలో ప్రత్యేకంగా విక్రయించనున్నారు. దీని ధర రూ.23,999. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ కొనే వినియోగదారుల కోసం జియో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2400 ఇన్స్టంట్ జియో క్యాష్ బ్యాక్‌తో పాటు 6టీబీ 4జీ డేటాను ఉచితంగా పొందనున్నారు. 
 
ఇక ఆర్మర్డ్ ఎడిషన్ వేరియంట్‌ ఫీచర్స్ సంగతికి వస్తే.. 
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్ లాక్, హైబ్రిడ్ డ్యుయెల్ సిమ్ 
4000 ఎంఏహెచ్ బ్యాటరీ (క్విక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్) 
20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్,
అక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ 
6.18 డిస్‌ప్లే (2246 X 1080) పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను ఈ ఫోన్ కలిగివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments