కరోనా వల్ల లాక్ డౌన్.. ఇంట్లో సినిమాలు చూస్తున్నారా?

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (16:40 IST)
లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే వుంటూ హెచ్డీ టెక్నాలజీతో సినిమాలు చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఇందుకు కూడా కరోనానే కారణం. కరోనా వల్ల హెచ్‌డీ క్వాలిటీ రాకపోడం అనేది వినడానికి కాస్త వింతగా ఉన్నా, ఇదే వాస్తవం. ప్రస్తుతం భారతదేశం మొత్తం లాక్ డౌన్ చేయడం వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోమ్ చేయడం వల్ల డేటా వినియోగం ఎక్కువైంది. 
 
దీని వల్ల ఇంటర్నెట్ వాడకం అంతకముందు కంటే రెట్టింపయ్యింది. ఫలితంగా నెట్‌వర్క్ సంస్థలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డేటాకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా అన్ని టెలికాం సంస్థలు సమావేశమైనాయి. 
 
ఈ సమావేశంలో భాగంగా కంపెనీలు డిఫాల్ట్‌గా ఇచ్చే హెచ్‌డీ కంటెంట్, అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను ఎస్‌డీ కంటెంట్‌కు మార్చాలని, అలాగే సెల్యులార్ నెట్వర్క్‌లో 480పీ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించాయి. లాక్ డౌన్ ముగిసే వరకు అంటే ఏప్రిల్ 14 వరకు ఈ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments