ఏ ఒక్క కంపెనీ కూడా ఏఐ ప్రభావాన్ని తట్టుకోలేదు : సుందర్ పిచ్చాయ్

ఠాగూర్
మంగళవారం, 18 నవంబరు 2025 (22:04 IST)
కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావంపై గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ సీఈవో సుందర్ పిచ్చాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే ఏఐ దెబ్బకు ఏ ఒక్క కంపెనీ కూడా తట్టుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఇదో అసాధారణ సందర్భమని, ప్రస్తుతం కొనసాగుతున్న ఏఐ బూమ్ హేతుబద్దత లేదని అన్నారు. 
 
ఒకవేళ ఏఐ విస్ఫోటన్ చెందితే దాని ప్రభావం అంతటా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ విస్పటవాన్ని ఎదుర్కొనే స్థితిలో గూగుల్ సంస్థ ఉందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఆ తుఫాన్‌ను తమ కంపెనీ తట్టుకుంటుందని కానీ, ఏదైనా సాధ్యమే అని ఆయన అన్నారు. వాస్తవానికి ఏ కంపనీ కూడా ఏఐ ప్రభావానికి లోనుకాకుండా ఉండలేదన్నారు. ఆ జాబితాలో తమ సంస్థ కూడా ఉందని సుందర్ పిచాయ్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments