Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం మొబైల్ బ్యాంకింగ్ యాప్ విడుదల..

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (14:36 IST)
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారుల కోసం సరికొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా దాదాపు 4.3 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతుందని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
 
ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ పేటీఎం పేమెంట్ ఖాతాలో ఎంత నగదు ఉందని సులభంగా తెలుసుకోవచ్చు. యాప్‌ను ఉపయోగించి డెబిట్, క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని కూడా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సేవలు వారంలో ఏడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని ప్రకటన పేర్కొంది. 2017 మేలో ప్రారంభమైన తమ బ్యాంక్‌లో ప్రస్తుతం 4.3 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నట్లు ఇందులో ఉన్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

చౌర్య పాఠం నుంచి ఆడ పిశాచం.. సాంగ్ రిలీజ్

అచ్చ తెలుగులో స్వచ్ఛమైన ప్రేమ కథ కాలమేగా కరిగింది : దర్శకుడు శింగర మోహన్

దేవునికిచ్చిన మాట ప్రకారం బ్యాడ్ హ్యాబిట్స్ దూరం : సప్తగిరి

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments