Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాపై సత్య నాదెళ్ల ఏమన్నారు..? ట్విట్టర్ Vs కేంద్రం...!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:34 IST)
సోషల్ మీడియాపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద వ్యాఖ్యలు, ఖాతాలకు సంబంధించి కొన్ని కఠిన, స్పష్టమైన చర్యలు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన బ్లూంబర్గ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
 
ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో సోషల్ మీడియా సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అసత్య, హింస ప్రేరేపిత ఖాతాలకు సంబంధించిన విషయంలో కచ్చితంగా కఠిన చట్టాలు, నిబంధనలు రూపొందించాలన్నారు. ప్రపంచంతో కలిసి బాగా పని చేసే వ్యాపార నమూనా అవసరమన్నారు. కొన్ని అంశాల్లో పోటీ లేకపోవడం సమస్యలను సృష్టిస్తోందని అభిప్రాయపడ్డారు.
 
ఇదిలా ఉంటే.. కొన్ని ఖాతాలను బ్లాక్ చేసే విషయమై సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌, కేంద్రం మధ్య వివాదం క్రమంగా ముదురుతోంది. ఇది అన్ని సోషల్ మీడియా వేదికలు, ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌, న్యూస్ సంబంధిత వెబ్‌సైట్లను నియంత్రించడానికి నిబంధనల రూపకల్పనపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో కోడ్ ఆఫ్ ఎథిక్స్‌, నిరంతర సమ్మతి నివేదికలను సమర్పించడంతోపాటు స్వీయ నియంత్రణ వ్యవస్థ తదితర నిబంధనలు ఇందులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments