Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్‌లో ఎర్త్ వీక్ సేల్- ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు..

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (18:37 IST)
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమేజాన్‌కు చెందిన వెబ్‌సైట్‌లో ఇవాళ ఎర్త్ వీక్ సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా రీఫర్బిష్ చేయబడినటువంటి స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తగ్గింపు ధరలకే విక్రయించనున్నారు. అలాగే పలు రకాలైన ఆఫర్లను కూడా వినియోగదారులకు అందిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే ప్రొడ‌క్ట్స్‌పై 200కు పైగా ఆక‌ట్టుకునే డీల్స్‌ను అందిస్తున్నారు. అమెజాన్ ఎర్త్ వీక్ సేల్‌లో భాగంగా రీఫ‌ర్బిష్ చేయ‌బ‌డిన ఎంఐ ఎ2 కేవ‌లం రూ.9,899 ధ‌ర‌కే ల‌భిస్తుంది. అదే విధంగా రీఫ‌ర్బిష్ చేయ‌బ‌డిన కోర్ ఐ5 ల్యాప్‌టాప్‌లు రూ.19,990 నుంచి, కోర్ ఐ7 ల్యాప్‌టాప్‌లు రూ.23,990 నుంచి ల‌భిస్తున్నాయి. రీఫర్బిష్ చేయబడిన ల్యాప్‌టాప్‌లపై 50 శాతం వరకు, స్పీకర్లపై 60 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments