Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో '5జీ ఫోన్‌' రచ్చ రచ్చే : ధర రూ.10వేల లోపే!

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (14:16 IST)
దేశంలో 5జీ నెట్‌వర్క్ కవరేజ్‌కు జియో ఇప్పటికే పనులు పూర్తి చేసుకుంది. తొలిదశలో 13 నగరాల్లో 5జీని ప్రారంభిస్తుందని ఆండ్రాయిడ్ సెంట్రల్ వెల్లడించింది. ఇందులో భాగంగానే జియోఫోన్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ జియోఫోన్ 5జీ ధర రూ.10వేలలోపే ఉండే అవకాశం ఉంది. దీంతో భారత్‌లో అత్యంత చౌకైన 5జీ మొబైల్ ఇదే కానుంది.
 
జియోఫోన్ 5జీ మొబైల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది. చీపెస్ట్ 5జీ ప్రాసెసర్‌గా మిడ్ రేంజ్‌ ఫోన్లలో వస్తున్న ఈ చిప్‌సెట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది.  ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలో జియోఫోన్ 5జీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఫీచర్స్
6.5 ఇంచుల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 
మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం 
జియో 5జీ ఫోన్‌కు వెనుక రెండు కెమెరాలుంటాయని సమాచారం. 
13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ 
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
జియోఫోన్ 5జీ మొబైల్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 
18వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు వుంటాయి.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments