Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీ-పెయిడ్ ధరలను పెంచేసిన రిలయన్స్ జియో

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (09:53 IST)
వొడాఫోన్, ఎయిర్‌టెల్, ఐడియా తరహాలోనే రిలయన్స్ జియో కూడా అదే బాట పట్టింది. తాజాగా అన్ని ప్రీపెయిడ్, జియోఫోన్‌, డేటా యాడ్ -ఆన్ ప్లాన్ల రీచార్జ్‌ రేట్లను 25 శాతం వరకు పెంచింది. కొత్త రేట్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయి. పాత ప్లాన్లలో రీఛార్జ్ చేసుకోవడానికి ఈ నెల 31 దాకా సమయం ఉంటుంది. 28- రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ రేటును రూ.129 నుండి రూ. 155కు పెంచారు.
 
అలాగే 24 రోజుల వాలిడిటీ ఉండే 1జీబీ ఇంకా ఒక రోజు ప్లాన్ ధరను రూ.149 నుంచి రూ. 179కు పెంచారు. రూ. 199 ప్లాన్‌కు ఇక నుంచి రూ. రూ. 239 కట్టాలి. ఇది 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా అందిస్తుంది. రూ. 249 ప్లాన్ ధరను రూ. 299కి పెంచారు. తాజాగా డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తున్నాయి. 
 
జియో తన డేటా టాప్-అప్ ప్లాన్ కోసం టారిఫ్‌ను కూడా పెంచుతోంది. 51 రూపాయల 6GB డేటా టాప్-అప్ ప్యాక్ ఇప్పుడు రూ. 61, రూ. 101, 12GB డేటా టాప్-అప్ ప్యాక్ ధర రూ. 121, రూ. 251 50GB డేటా టాప్-అప్ ప్యాక్ ధర రూ.301. ప్రస్తుతం ఉన్న అన్ని ఛానెల్‌ల నుంచి కస్టమర్‌లు ఈ సవరించిన ప్లాన్‌లన్నింటినీ ఎంచుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments