Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సర్వర్ డౌన్ - అంబానీ ఈజ్ ఆన్ డ్యూటీ

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (18:46 IST)
ముంబైలోని రిలయన్స్ జియో కస్టమర్లు సర్వర్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు కాల్స్ రావట్లేదని, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్లట్లేదని శనివారం జియోకు నివేదించారు. 
 
రిలయన్స్ జియో వినియోగదారులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫిర్యాదుల ప్రకారం, ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.
 
నెట్‌వర్క్ సమస్యపై ఫిర్యాదు చేస్తున్న ట్విట్టర్ వినియోగదారుకు రిలయన్స్ కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్ అయిన జియోకేర్ స్పందిస్తూ, జియో ఇలా రాసింది, "హాయ్! మీరు ఇంటర్నెట్ సేవలను ఉపయోగించడం లేదా మీ మొబైల్ కనెక్షన్‌లో కాల్‌లు చేయడం లేదా స్వీకరించడం వంటి అడపాదడపా సమస్యను ఎదుర్కోవచ్చు. ఇది తాత్కాలికం మా బృందం దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తోంది" అంటూ పేర్కొంది. 
 
ప్రస్తుతం జియో నెట్ వర్కర్ డౌన్‌పై పలు మీమ్స్ పేలుతున్నాయి. ఇందులో ఒకటే ఈ ఫోటోలో వున్నది. ఈ ఫోటోకు ఓ నెటిజన్ ప్లీజ్ వెయిట్ అంబానీ ఈజ్ ఆన్ డ్యూటీ అంటూ సెటైర్లు పేల్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments