Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించిన జియో...

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (17:59 IST)
దేశంలో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ కంపెనీ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తాజా అదిరిపోయే ప్లాన్‌ను ప్రకటించింది. రూ.1776కి ఆ ప్లాన్ వినియోగదారులకు ప్రస్తుతం లభిస్తోంది. 
 
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఇప్పటికే తన ప్రీపెయిడ్ చార్జిలను పెంచగా, డిసెంబర్ 6వ తేదీన జియో ఆ చార్జిలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే అంతకు ముందుగానే జియో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టడం విశేషం. 
 
ఇక రూ.1776 ప్లాన్‌లో కస్టమర్లకు రూ.444 విలువైన 4 రీచార్జి ప్లాన్లు వస్తాయి. వాటిల్లో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 84 రోజుల వాలిడిటీ సౌకర్యాలు ఉంటాయి. 
 
అయితే ఆ నాలుగు ప్లాన్లను ఒకేసారి కలిపి రూ.1776కు రీచార్జి చేసుకుంటే ఏకంగా 336 రోజుల వాలిడిటీని, ప్లాన్లను, వాటి ఉపయోగాలను, ఒకేసారి పొందవచ్చని జియో తెలిపింది. ఈ క్రమంలో రూ.444 ప్లాన్ ఒకటి పూర్తి కాగానే మరొకటి ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంది. అలా ఏడాదిలో ఆ 4 ప్లాన్లను ఉపయోగించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments