Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించిన జియో...

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (17:59 IST)
దేశంలో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ కంపెనీ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తాజా అదిరిపోయే ప్లాన్‌ను ప్రకటించింది. రూ.1776కి ఆ ప్లాన్ వినియోగదారులకు ప్రస్తుతం లభిస్తోంది. 
 
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఇప్పటికే తన ప్రీపెయిడ్ చార్జిలను పెంచగా, డిసెంబర్ 6వ తేదీన జియో ఆ చార్జిలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే అంతకు ముందుగానే జియో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టడం విశేషం. 
 
ఇక రూ.1776 ప్లాన్‌లో కస్టమర్లకు రూ.444 విలువైన 4 రీచార్జి ప్లాన్లు వస్తాయి. వాటిల్లో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 84 రోజుల వాలిడిటీ సౌకర్యాలు ఉంటాయి. 
 
అయితే ఆ నాలుగు ప్లాన్లను ఒకేసారి కలిపి రూ.1776కు రీచార్జి చేసుకుంటే ఏకంగా 336 రోజుల వాలిడిటీని, ప్లాన్లను, వాటి ఉపయోగాలను, ఒకేసారి పొందవచ్చని జియో తెలిపింది. ఈ క్రమంలో రూ.444 ప్లాన్ ఒకటి పూర్తి కాగానే మరొకటి ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంది. అలా ఏడాదిలో ఆ 4 ప్లాన్లను ఉపయోగించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments